IPL 2025: అదే జరిగితే చప్పగా మెగా వేలం.. ఆటగాళ్ల రిటెన్షన్పై బీసీసీఐ కీలక నిర్ణయం
ఐపీఎల్లో ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు స్వదేశీ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ప్లేయర్స్ ఉండనున్నట్టు సమాచారం. ఆ వివరాలు ఇలా..