IPL 2025: అమ్మకానికి గుజరాత్ టైటాన్స్.. కన్నేసిన అదానీ గ్రూప్.. డీల్ ఎన్ని కోట్లంటే?
Gujarat Titans Stake Sale: మూడేళ్ల క్రితం, ఐపీఎల్లో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఆఫర్ చేసింది. ఇందుకోసం అదానీ గ్రూప్ 5,100 కోట్లు బిడ్డింగ్ చేసింది. కానీ, సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ రూ.5625 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగలిగింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
