Andhra Pradesh: యజమాని మృతదేహం వద్ద మూగ జీవి రోదన.. ఆవేదనతో ఆరుపులు!
అగళి, నవంబర్ 7: తనకు సపర్యలు చేసే యజమాని చనిపోవడంతో మృతదేహం వద్ద విలపించి, విచారం వ్యక్తం చేసి ప్రేమను చాటుకుందా గోవు. యజమాని చనిపోవడంతో మృతదేహం వద్ద ఆవేదనతో అరుస్తూ దుఃఖం వెళ్లగక్కింది. ఆవు అరుపులు చూసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో పోతురాజు సత్యనారాయణమూర్తి అనే అతను గుండెపోటుతో...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
