Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక.. భోగాపురం ఎయిర్పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన.. ప్రాజెక్ట్ ఫొటోలు చూశారా..?
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా.. రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా దీనిని తీర్చిదిద్దనున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
