Movie Updates: ‘సప్తసాగరాలు దాటి సైడ్ -బి’ నుంచి తాజా అప్డేట్.. ఓటిటిలోకి మంత్ ఆఫ్ మధు..
ఇండియా జాయ్, ప్లయింగ్ మౌంటెన్ కాన్సెప్ట్స్ సంయుక్తంగా సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమాన్ని హైదరాబాద్ నోవెటల్లో ఘనంగా నిర్వహించారు. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన 'సప్తసారగాలు దాటి' -'సైడ్ -ఏ'. తాజాగా దీనికి సీక్వెల్ వస్తుంది. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా అలా నిన్ను చేరి. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వస్తున్న మూడో సినిమా యానిమల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
