Tollywood News: ఆ సినిమా చాలా స్పెషల్ అంటున్న పూజా.. రష్మిక క్రష్ కహాని..
తాను నటించిన చిత్రాలన్నిటిలో ఆ సినిమానే చాలా స్పెషల్ అంది పూజా. ముఖ దర్శకుడు ఎన్.శంకర్ కుమారుడు దినేష్ మహీంద్ర పరిచయమవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబసభ్యులు ప్రధాని మంత్రి మోదీని కలిశారు. రష్మిక మందన్న చెప్పిన క్రష్ కహాని.. ఇలాంటి కొన్ని సినిమా వార్తలు ఈరోజు తెలుసుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
