IPL Betting: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..160 మంది నిందితుల నుంచి రూ. 60 లక్షలు స్వాధీనం..
ఐపీఎల్ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతుండగా, అదే ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న నెట్వర్క్ ఆటకట్టించారు పోలీసులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్లో 160 మంది నిందితులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
Most Read Stories