Electric Bike: బైక్ ప్రియులకు గుడ్న్యూస్.. కళ్లు చెదిరే ఆఫర్.. కేవలం రూ.37 వేలకే ఎలక్ట్రిక్ బైక్
పెట్రోల్ బైక్లు నడిపే వారు మైలేజీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ ధర ఎక్కువ.. మైలేజీ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల కళ్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపైనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్ కొనడం కాస్త ఖరీదు కాబట్టి జనాలు కొనలేరు. పూణెకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టోర్క్ మోటార్ ఈ గొప్ప ఆఫర్ను విడుదల చేసింది. క్రాటోస్..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
