EPFO: మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్.. కేంద్రం కఠిన ఆంక్షలు.. ఇక ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎఫ్ పాక్షిత విత్ డ్రా రూల్స్ను మార్చింది. ఈ మేరకు విత్ డ్రాలకు పరిమితులు విధించింది. ఇక నుంచి కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఏదాది రెండుసార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
