పోస్టాఫీస్ స్కీమ్.. కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షలు పొందండి..!
మధ్యతరగతి కుటుంబాల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక అద్భుతమైన బీమా పథకాన్ని ప్రారంభించింది. వార్షిక ప్రీమియం కేవలం రూ.565 మాత్రమే, కానీ రూ.10 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. 18 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకంలో చేరవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
