చల్లని వానలో.. వేడి వేడి అన్నంలో.. కాస్తింత వేసుకుని నెయ్యితో తిన్నారంటే..!
దోసకాయ, పచ్చిమిర్చి, నువ్వులతో చేసే ఈ ఆంధ్రా స్టైల్ పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతమైన రుచి అందిస్తుంది. సులభంగా తయారయ్యే ఈ ఆంధ్రా స్టైల్ పచ్చడి ఘాటు, పులుపు, సువాసనల కలయికతో ప్రత్యేక రుచిని అందిస్తుంది. చివరగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పుతో తాలింపు వేయడం వల్ల మరింత రుచిగా మారుతుంది. అన్నంతో పాటు ఇడ్లీ, దోసె, రాగి సంగటి, జొన్న రొట్టెలతో కూడా ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
