CM Chandrababu: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు భరోసా
మొంథా తుఫాన్ ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భర్షాలతో పలు జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. ఈ కారణంగా పలు జిల్లాలో భారీ పంటనష్టం జరిగింది. దీంతో తుఫాన్ వరద ప్రభావిత జిల్లాలో బుధవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. కొనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు ఆదేశించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
