Andhra Pradesh: రెచ్చిపోయిన దొంగలు.. రాత్రికి రాత్రే పదకొండు దుకాణాల్లో వరుస చోరీలు
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో దొంగలు రెచ్చి పోయారు. వరుస చోరీలకు పాల్పడ్డారు. కిరాణా, కూరగాయలు, స్టేషనరీ , పాన్ షాపుల తాళాలు పగులగొట్టి దొంగతనంకి తెగబడ్డారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కాశీబుగ్గలోని మహాత్మాగాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయంలో 6 షాపులు, కోట్ని గురుమూర్తి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో 5 షాపుల్లోకి దొంగలు చొరబడ్డారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
