అర్థరాత్రి దాకా మద్యం తాగి.. మత్తులో భర్తను చంపి.. ఆఖరుకు

చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. భర్తకు వచ్చే ఆదాయం మద్యం తాగేందుకే సరిపోవడంతో కుటుంబ నిర్వహణ భారమైంది. దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటం..

అర్థరాత్రి దాకా మద్యం తాగి.. మత్తులో భర్తను చంపి.. ఆఖరుకు
Follow us

|

Updated on: Mar 02, 2022 | 7:53 PM

చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. భర్తకు వచ్చే ఆదాయం మద్యం తాగేందుకే సరిపోవడంతో కుటుంబ నిర్వహణ భారమైంది. దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటం, ముగ్గురు పిల్లలు సంతానం ఉండటం వంటి ఇబ్బందులతో వారి మధ్య గొడవలు(Conflicts) నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి భార్యాభర్తలిద్దరూ మద్యం(Wine) సేవించారు. మద్యం మత్తులో డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. భర్త నోటికొచ్చినట్లు తిట్టడాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. కోపంతో బెల్టును భర్త మెడకు బిగించి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి, నిందితురాలిని అరెస్టు చేశారు. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జాటియోలో అనిల్ కుమార్, మంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. దంపతులిద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటంతో అనిల్ కు వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దంపతులిద్దరూ మద్యం తాగారు. ఆ సమయంలో డబ్బుల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భార్య మాటలు భర్తకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మత్తులో భార్యను దుర్భాషలాడటంతో ఆమె.. బెల్టును భర్త మెడకు చుట్టి, దారుణంగా హత్య చేసింది. వీరి అరుపులు, కేకలు విన్న మృతుడి తల్లి.. ఘటనాస్థలానికి చేరుకుంది. అప్పటికే అనిల్ మృతి చెంది ఉండటం చూసి హతాశురాలైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది.

Also Read

ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులో ఏముందో చూసిన పోలీసులకు షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

UP Elections 2022: యూపీలో ఆరో విడత పోలింగ్‌‌కు సర్వం సిద్దం.. అందరి దృష్టి యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పుర్‌పైనే!

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు