School Dropouts: బడికి దూరమౌతున్న గ్రామీణ పేద విద్యార్థులు.. ఒక తరం పిల్లలపై ప్రభావం.. కారణమేంటంటే..

School Dropouts: కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా విద్యార్థులపై కూడా పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే..

School Dropouts: బడికి దూరమౌతున్న గ్రామీణ పేద విద్యార్థులు.. ఒక తరం పిల్లలపై ప్రభావం.. కారణమేంటంటే..
School
Follow us

|

Updated on: May 22, 2022 | 4:22 PM

School Dropouts: కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా విద్యార్థులపై కూడా పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల అకడమిక్ లెర్నింగ్‌పై కరోనా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో డిజిటల్ సాధనాలు అందుబాటులో లేని విద్యార్థులు బడికి దూరమయ్యారని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో గడచిన 82 వారాల్లో.. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్ల మూసివేతలో ప్రపంచంలోనే మన దేశం రెండవ స్థానంలో నిలిచింది.

గత సంవత్సరం UNICEF నివేదిక ప్రకారం.. 40% మంది విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్‌కు అవసరమైన ఎటువంటి సాధనాలు అందుబాటులో లేవని తేలింది. దీని కారణంగా మెుత్తం విద్యార్థుల్లో పదవ వంతు మంది బడికి దూరమయ్యారు. ఢిల్లీలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి పది మందిలో ఇద్దరికి మెుబైల్ లేదా లాప్ టాప్ లేకపోవటం వల్ల ఏడాది నుంచి రెండేళ్లలో తమ చదువును అర్ధాంతరంగా ఆపివేయవలసి వచ్చిందని తేలింది.

దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా రెండూ లేవు. పిల్లలు పరికరాలకు యాక్సెస్ కలిగి ఉన్నప్పటికీ, ఉపాధి లేని కారణంగా డేటా ఖర్చులు భరించడం కష్టమని తెలుస్తోంది. ఒంటరిగా సంపాదించే కుటుంబాలకు ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. బాలికల విషయంలో వారికి గాడ్జెట్‌ ఇంట్లో వారు ఇవ్వకపోవటం, ఇంటి పనులు పురమాయించటం వల్ల అసమానతలకు గురయ్యారు. ఇంట్లోని మగ పిల్లలకు గాడ్జెట్‌లను ఇచ్చేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. 38 శాతం మంది బాలికలు విద్యకు దూరమయ్యారని UNICEF ఇండియా నివేదిక చెబుతోంది. చాలా మంది పిల్లలు తిరిగి బడికి వెళ్లేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఒక తరం యువత విద్యకు దూరమయ్యారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లెర్నింగ్ పావర్టీ 70 శాతం పెరిగింది.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు