Mohan Majhi: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన నేత.. ఎవరంటే..

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారిగా.. ఎలాంటి పొత్తు లేకుండా పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కు అవకాశం ఇచ్చింది.

Mohan Majhi: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన నేత.. ఎవరంటే..
Mohan Majhi
Follow us

|

Updated on: Jun 11, 2024 | 6:39 PM

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారిగా.. ఎలాంటి పొత్తు లేకుండా పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కు అవకాశం ఇచ్చింది. 53ఏళ్ల మోహన్ మాఝీ ఒడిశా మొదటి బిజెపి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.. మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో.. మోహన్ చరణ్ మాఝీ ఒడిశాలో BJP శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మోహన్ చరణ్ మాఝీ బీజేపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. మాఝీ ఒడిషాలోని కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సమక్షంలో సీఎంను పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆదివాసీ నేతకు ఒడిశా సీఎం పగ్గాలు దక్కడం విశేషం. జూన్ 12న మాఝీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభాతి పరిదా, కేవీ సింగ్ డియో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరవుతారు. భువనేశ్వర్‌ లోని జనతా మైదాన్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఉంటుంది. సాయంత్రం 4.45 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.

ధర్మేంద్ర ప్రదాన్‌ , జుయెల్ ఓరం లాంటి నేతలను పక్కనపెట్టి 52 ఏళ్ల మాఝీని హైకమాండ్‌ వ్యూహాత్మకంగా సీఎం పదవికి ఎంపిక చేసింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మాఝీ గట్టి పట్టుంది. 2000, 2009, 209, 2024 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో నవీన్‌ పట్నాయక్‌ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది.

ఓటమి ఎరగని నేతగా పేరున్న నవీన్‌ పట్నాయక్‌కు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. 25 ఏళ్ల ఐదు పర్యాయాలు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలయ్యింది. బీజేడీని ఓడించి ఒడిశాలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది.

ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలు ఉండగా.. బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!