Honeymoon: పెళ్లై ఐదు నెలలు అయినా శోభనానికి అంగీకరించని భార్య.. ఏంటా అని ఆరాతీసిన భర్తకు ఫ్యూజుల్ ఔట్..!

Honeymoon: ఆ ఇద్దరికీ పెళ్లై ఐదు నెలలు అవుతోంది. కానీ ఇద్దరూ శారీరకంగా కలిసింది లేదు. పెళ్లైంది మొదలు.. ప్రతిసారి భార్య..

Honeymoon: పెళ్లై ఐదు నెలలు అయినా శోభనానికి అంగీకరించని భార్య.. ఏంటా అని ఆరాతీసిన భర్తకు ఫ్యూజుల్ ఔట్..!
Representative Image
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 14, 2021 | 11:29 AM

Honeymoon: ఆ ఇద్దరికీ పెళ్లై ఐదు నెలలు అవుతోంది. కానీ ఇద్దరూ శారీరకంగా కలిసింది లేదు. పెళ్లైంది మొదలు.. ప్రతిసారి భార్య ఏదో ఒక సాకు చెబుతూ భర్తను దూరం పెడుతూ వచ్చింది. దాంతో విసిగిపోయిన భర్త.. విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపాడు. అత్తామామలు తన కోడలిని సమస్య ఏంటని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం కలిగి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. దాంతో అసలు విషయం బయటపడింది. డాక్టర్స్ రిపోర్ట్ చూసి కంగుతినడం యువకుడి కుటుంబ సభ్యుల వంతైంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. షహరాన్‌పూర్‌ కు చెందిన యువకుడికి గతేడాది అక్టోబర్ 28న ముజఫర్ నగర్‌కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి తంతుని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కొత్త కోడలు ఇంట్లోకి అడుగపెట్టడంతో వరుడి తల్లిదండ్రులు సైతం తెగ సంబరపడిపోయారు. అయితే అసలు కథ ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. పెళ్లైన మరుసటి రోజునే వారిద్దిరికీ శోభనం ఏర్పాటు చేశారు పెద్దలు. కానీ, ఏవో కారణాలు చెబుతూ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఏవే సాకులు చెబుతూ.. భర్తను దగ్గరకు రానివ్వకుండా దూరంగా ఉంటూ వస్తోంది. దాంతో విసిగిపోయిన భర్త విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆమెపై అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్‌ను చూసిన భర్తకు, అతని కుటుంబ సభ్యులకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. కారణం.. వధువు ట్రాన్స్ జెండర్ అని వైద్యులు తేల్చారు. ఆ రిపోర్ట్‌ను చూపుతూ అమ్మాయి కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ యువకుడు, అతని కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. మోసం చేసి తమకు ట్రాన్స్‌జెండర్‌ను ఇచ్చి పెళ్లి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అమ్మాయి కూడా తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, యువకుడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా స్టేషన్‌కు పిలిపించారు.

పోలీసులు ఇరువురి కుటుంబాలను స్టేషన్‌కు రప్పించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. భార్యను ఇంటికి తీసుకెళ్లేది లేదని యువకుడు తేల్చి చెప్పాడు. అమె ట్రాన్స్‌జెండర్ అని, తన ఆరోపణల తాలూకు మెడికల్ రిపోర్ట్‌ను పోలీసులకు చూపించాడు. అమ్మాయి ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని ఉద్దేశ్య పూర్వకంగా దాచి తనకిచ్చి పెళ్లి చేశారని యువకుడు ఆరోపించాడు. పెళ్లై 5 నెలలు అయినా కనీసం దగ్గరకు రానివ్వలేదని, వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆమె ట్రాన్స్‌జెండర్ అని తేలిందన్నాడు.

Also read: ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి

ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోగలరా..! ట్రై చేయండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..

ఏపీలో వెలువడుతున్న మున్సిపల్ ఫలితాలు… కొనసాగుతున్న వైఎస్ఆర్‌సీపీ హవా

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు