Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంట్ క్యాంటీన్ లో ఇక మార్కెట్ రేట్లకే ఫుడ్, సబ్సిడీకి మంగళం, త్వరలో అమలు

పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు, ఇతరులకు తక్కువ రేట్లకు ఫుడ్, డిషెస్ ఇచ్ఛే  సంప్రదాయానికి స్వస్తి పలకనున్నారు. ఇప్పటివరకు ఈ క్యాంటీన్..

పార్లమెంట్ క్యాంటీన్ లో ఇక మార్కెట్ రేట్లకే ఫుడ్, సబ్సిడీకి మంగళం, త్వరలో అమలు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 11:27 AM

పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు, ఇతరులకు తక్కువ రేట్లకు ఫుడ్, డిషెస్ ఇచ్ఛే  సంప్రదాయానికి స్వస్తి పలకనున్నారు. ఇప్పటివరకు ఈ క్యాంటీన్ లో హైదరాబాదీ మటన్ బిర్యానీ 65 రూపాయలకు, బాయిల్డ్ వెజిటబుల్స్ 12 రూపాయలకు.. ఇలా అతి తక్కువ రేట్లకు అమ్ముతూ వచ్చారు. కానీ ఇకపై చాలా ఐటమ్స్ ని మార్కెట్ రేట్లకు అందివ్వనున్నారు. ఒక రోటీ 3 రూపాయలకు, శాకాహార భోజనం 100 రూపాయలు, నాన్ వెజ్ లంచ్ బఫె 700 రూపాయలకు లభ్యం కానునున్నాయి . మటన్ బిర్యానీ 150 రూపాయలైతే బ్రిటిష్ బాయిల్డ్ వెజిటబుల్స్ 50 రూపాయలకు దొరుకుతుంది.

2016 నుంచి పార్లమెంట్ క్యాంటీన్ లో ఫుడ్ ఐటమ్స్ రేట్లను పెంచాలని చాలా ప్రతిపాదనలు రెడీ చేశారు. సబ్సిడీకి స్వస్తి చెప్పాలని యోచించారు. కానీ అవన్నీ ఊహాగానాలే అయ్యాయి. ఈ క్యాంటీన్ లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ ధరలు  పెరుగుతాయని  గతవారం స్పీకర్ ఓం బిర్లా  ప్రకటించారు. ఇలా సబ్సిడీ ఎత్తివేయడం వల్ల సాలీనా రూ. 8 కోట్లు ఆదా అవుతాయని లోక్ సభ సెక్రటేరియట్ అంచనా వేసింది. ఈ క్యాంటీన్ ని  ఇకపై నార్తర్న్ రైల్వేస్ బదులు ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లేదా ఐటీడీసీ   నిర్వహించనున్నాయి. ఇక్కడ  సబ్సిడీతో కూడిన ఫుడ్ ఐటమ్స్ ని సప్లయ్ చేయడం వల్ల ఏడాదికి సుమారు 13 కోట్లు ఖర్చు అవుతుందట.

మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!