AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Goyal: 22 నెలల్లో రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదు- రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌

Piyush Goyal: దేశంలో గడిచిన 22 నెలల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మృతి చెందలేదని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. రాజ్యసభలో ..

Piyush Goyal: 22 నెలల్లో రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదు- రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌
Subhash Goud
|

Updated on: Feb 12, 2021 | 12:55 PM

Share

Piyush Goyal: దేశంలో గడిచిన 22 నెలల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మృతి చెందలేదని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో గత ఆరేళ్లలో భద్రతకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. 2019 మార్చి 22 జరిగిన రైలు ప్రమాదంలో చివరి ప్రయాణికుడు మరణించారని, అప్పటి నుంచి గత 22 నెలల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని స్పష్టం చేశారు. రైలు బ్రిడ్జీల మరమ్మతులు, నిర్వహణపై తాము ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. వర్షాకాలానికి ముందు, తర్వాత వంతెనలు, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జీల ఇన్‌ స్పెక్షన్‌ చేస్తున్నామని అన్నారు.

భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా రైల్వే బోర్డులో మొట్టమొదటిసారి సేఫ్టీ డైరెక్టర్ జనరల్‌ను నియమించామని మంత్రి గోయల్‌ రాజ్యసభలో వెల్లడించారు. రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలాగే మరిన్ని రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. మున్ముందు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

Also Read: Former Minister P Chidambaram Slams Budget 2021: ‘ఈ బడ్జెట్ ను తిరస్కరిస్తున్నాం’ రాజ్యసభలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఫైర్

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే