Presidential Election 2022: ప్రతిపక్ష అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కాంగ్రెస్‌ కసరత్తులు.. కీలక నేతలతో సంప్రదింపులు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించేందుకు ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీ వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు..

Presidential Election 2022: ప్రతిపక్ష అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కాంగ్రెస్‌ కసరత్తులు.. కీలక నేతలతో సంప్రదింపులు
Congress
Follow us

|

Updated on: Jun 11, 2022 | 8:12 AM

Presidential Election 2022 – Congress: భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక బీజేపీకి కాస్త సవాలుగా మారనుంది. ఎలక్టొరల్‌ కాలేజీ ఓట్లలో 50 శాతానికిపైగా సాధించాలంటే ఎన్డీఏ కూటమికి మరో 1.2 శాతం ఓట్లు అవసరం.. ఈ స్వల్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీ నిర్ణయించే అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయినప్పటికీ అధికార పక్షం అభ్యర్థికి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ దిశగా అన్ని విపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు వ్యూహ రచన మొదలు పెట్టింది. తదుపరి రాష్ట్రపతి పదవి ఎన్నిక కోసం ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందు కోసం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాల నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు.

ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళనాడు సీఎం-డీఎంకే చీఫ్‌ స్టాలిన్లతో సోనియా గాంధీ స్వయంగా మాట్లాడారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు మమతా బెనర్జీతో కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారినుంచి పలు సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇతర విపక్షాలతో చర్చలు జరిపి, ఏకాభిప్రాయాన్ని సాధించే బాధ్యతను సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు సోనియా గాంధీ. వివిధ పార్టీలు సూచించిన పేర్లను తీసుకొని, అందులోంచి అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు.. మరోవైపు మూడో అభ్యర్థి కూడా రంగంలో ఉండే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు