మావోయిస్టుల కుట్ర భగ్నం

మహారాష్ట్రలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలోని గొండియా జిల్లాలోని సలేకస తహసిల్‌లోని ఓ గ్రామంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. ఓ భారీ ఐఈడీ పేలుడు పదార్ధాన్ని..

మావోయిస్టుల కుట్ర భగ్నం
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 11:07 PM

మహారాష్ట్రలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలోని గొండియా జిల్లాలోని సలేకస తహసిల్‌లోని ఓ గ్రామంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. ఓ భారీ ఐఈడీ పేలుడు పదార్ధాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్‌ స్క్వాడ్‌ సహాయంతో ఆ ఐఈడీని నిర్వీర్యం చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐఈడీ పేలుడు పదార్ధాలతో పాటు.. డిటోనేటర్లు, వైర్లు, బ్యాటరీని స్వాధీనం చేసుకున్నారు. వీటిని నక్సలైట్లే పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. సలేకస తహసిల్‌ ప్రాంతంలో గొండియా పోలీసులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు దాడికి స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..