AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోనే ఫస్ట్ టైమ్..అండర్ వాటర్ ట్రైన్

ఇండియన్ రైల్వే మరో ముందడుగు వేసింది. అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. కోల్ కతాలో నిర్మిస్తున్నమొట్టమొదటి  అండర్ వాటర్ రైల్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశ ప్రజలకే గర్వకారణమని..కోల్ కతా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. హుబ్లీ నది కింద ఈ ప్రాజెక్టును చేపడుతోంది భారతీయ రైల్వే.  సాల్ట్ సెక్టార్ నుంచి హౌరా […]

ఇండియాలోనే ఫస్ట్ టైమ్..అండర్ వాటర్ ట్రైన్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 09, 2019 | 7:58 PM

Share

ఇండియన్ రైల్వే మరో ముందడుగు వేసింది. అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. కోల్ కతాలో నిర్మిస్తున్నమొట్టమొదటి  అండర్ వాటర్ రైల్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్రం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశ ప్రజలకే గర్వకారణమని..కోల్ కతా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.

హుబ్లీ నది కింద ఈ ప్రాజెక్టును చేపడుతోంది భారతీయ రైల్వే.  సాల్ట్ సెక్టార్ నుంచి హౌరా మైదాన్ ను కలుపుతూ 16 కిలోమీటర్ల మార్గం నిర్మించారు. సాల్ట్ లేక్ సెక్టార్-5ను..సాల్ట్ లేక్ స్టేడియానికి అనుసంధానించే ప్రాజెక్ట్ మొదటి దశ త్వరలో అమలులోకి రానుంది. హుబ్లీ నది నీటి ఉధృతిని తట్టుకునేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు.