AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: నలుగురి ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం.. ఎవరూ లేరనుకుని వేగంగా కారు నడిపాడు.. చివరకు

మహారాష్ట్రలోని (Maharashtra) నాగపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదే రూట్ లో వెళ్తున్న బైక్ లపై దూసుకెళ్లింది. నగరంలోని సక్కర్దార బ్రిడ్జిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన..

Crime: నలుగురి ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం.. ఎవరూ లేరనుకుని వేగంగా కారు నడిపాడు.. చివరకు
Accident
Ganesh Mudavath
|

Updated on: Sep 10, 2022 | 4:28 PM

Share

మహారాష్ట్రలోని (Maharashtra) నాగపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదే రూట్ లో వెళ్తున్న బైక్ లపై దూసుకెళ్లింది. నగరంలోని సక్కర్దార బ్రిడ్జిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

గణేశ్​అధావ్ తన ఫ్రెండ్ కారు తీసుకుని బుట్టిబోరినికి పయనమయ్యాడు. అర్ధరాత్రి కావడంతో రద్దీ తక్కువగానే ఉంటుందని భావించాడు. బ్రిడ్జ్​పై ఎవరూ లేరనుకుని కారు స్పీడ్ చేశాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను వరుసగా ఢీ కొట్టాడు. అందులో ఓ బైక్​పై ఒక వ్యక్తి, అతని తల్లి, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. కారు ఢీ కొట్టడం వల్ల వారు వంతెనపై నుంచి కింద పడిపోయారు. ఆ నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు వినోద్ ఖపేకర్ (45), అతని తల్లి లక్ష్మీబాయి (65), అతని ఇద్దరు కుమారులు ఐదు, పదకొండేళ్ల వయస్సు ఉన్నారని, ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
MS Dhoni: ధోని లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే..!
MS Dhoni: ధోని లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే..!
ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం
ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..?
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..?
ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. కీలక ఒప్పందాలు..!
ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. కీలక ఒప్పందాలు..!
కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్
కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్
మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే 8 కోట్ల
మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే 8 కోట్ల
సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు
అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!