AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రోజూ దాదాపు 70వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 6:59 PM

Share

Coronavirus India Updates: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రోజూ దాదాపు 70వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది. కాగా ఐదు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఐదు రాష్ట్రాల్లో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

అయితే దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారిలో 58శాతం మంది ఆ రాష్ట్రాల్లోనే ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో ఇప్పటివరకు 36,91,166 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 28,39,882 మంది కోలుకున్నారు. 65,288 మంది కరోనా సోకి మరణించారు.

Read More:

 దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

ఈసారి ‘షించాన్’ పేరు.. కేసు నమోదు

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.