AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు.. మళ్లీ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు

గణతంత్ర దినోత్సవం నాటి నుంచి సింఘు, టిక్రి, ఘాజీపూర్, టిక్రీ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు.. మళ్లీ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు
Shaik Madar Saheb
|

Updated on: Feb 01, 2021 | 6:00 PM

Share

Farmers Protest – internet ban : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా రైతుల ఆందోళన కొనసాగుతూన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం నాటి నుంచి సింఘు, టిక్రి, ఘాజీపూర్, టిక్రీ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం జనవరి 29 నుంచి 31 వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఆ సేవలను మరో రెండు రోజులపాటు సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017)‌లోని రూల్ 2లోని సబ్‌-రూల్ 1 కింద తమకున్న హక్కులు, ప్రజాభద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ నిరోధించేందుకు సింఘు, టిక్రి, ఘాజీపుర్‌ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఫిబ్రవరి 2 రాత్రి 11 గంటల వరకూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:

Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన ‘మెట్రో నియో’.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం