Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Bill: అక్రమంగా కరెంట్ వినియోగించిన నాయకుడు.. భారీ మొత్తంలో జరిమానా విధించిన విద్యుత్ శాఖ

దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో నూనె దీపాలు, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రం కాంతులను వెదజల్లింది. అయితే ఈ కాంతుల వెనుక కొందరు నాయకులు అక్రమంగా కరెంటును వినియోగించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యుత్ శాఖ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.

Power Bill: అక్రమంగా కరెంట్ వినియోగించిన నాయకుడు.. భారీ మొత్తంలో జరిమానా విధించిన విద్యుత్ శాఖ
Electricity Department Fine Kumaraswamy For Illegal Consumption Of Electricity On The Occasion Of Diwali
Follow us
Srikar T

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 17, 2023 | 4:58 PM

దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో నూనె దీపాలు, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రం కాంతులను వెదజల్లింది. అయితే ఈ కాంతుల వెనుక కొందరు నాయకులు అక్రమంగా కరెంటును వినియోగించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యుత్ శాఖ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ అక్రమ కరెంటు వ్యవహారంలో చిక్కుకున్నారు. దీపావళి సందర్బంగా జయనగర్‌లోని బెస్కామ్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారులు కుమారస్వామి ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం జరిమానా విధించారు. ఇక గద్యంతరం లేక రూ. 68,526 చెల్లించారు. అధికారులు విధించిన జరిమానాను కుమార స్వామి ఆన్లైన్లో చెల్లించిన రశీదు టీవీ9 చేతికి చిక్కింది.

ఈ అక్రమ కరెంట్ వాడకంపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి. బెస్కామ్ (BESCOM) 2.5 కిలో వాట్‌కు లెక్కలు వేసిందని వెల్లడించారు. మొత్తం ఏడు రోజులకు గానూ 71 యూనిట్లు వినియోగించినట్లు గుర్తించారు. సాధారణంగా కరెంట్ అందించే సంస్థ బెస్కామ్ ప్రకారం 71 యూనిట్లకు రూ. 2,526 బిల్లు రావాలి. కానీ రూ. 68,526 వచ్చినట్లు రశీదు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా..
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా..
ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?
ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?
జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి డ్రెస్‌ కోడ్ ఆంక్షలు..
జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి డ్రెస్‌ కోడ్ ఆంక్షలు..
ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.
ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.
తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
రామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు
రామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు