కరోనాను జయించాడు కానీ.. ప్లాస్మా థెరపీ తీసుకున్న డాక్టర్ మృతి..!

ఉత్తరప్రదేశ్‌లో ప్లాస్మా థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తి కన్నుమూశారు. 58ఏళ్ల డాక్టర్ ఆ రాష్ట్రంలో కరోనా కోసం ప్లాస్మా థెరపీ తీసుకోగా.. శనివారం ఆయన గుండెపోటుతో మరణించారు.

కరోనాను జయించాడు కానీ.. ప్లాస్మా థెరపీ తీసుకున్న డాక్టర్ మృతి..!
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 2:29 PM

ఉత్తరప్రదేశ్‌లో ప్లాస్మా థెరపీ తీసుకున్న మొదటి వ్యక్తి కన్నుమూశారు. 58ఏళ్ల డాక్టర్ ఆ రాష్ట్రంలో కరోనా కోసం ప్లాస్మా థెరపీ తీసుకోగా.. శనివారం ఆయన గుండెపోటుతో మరణించారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న తరువాత ఆయన పరిస్థితి మెరుగు పరుతూ వచ్చిందని లక్నోలోని ఓ ఆసుపత్రి తెలిపింది. అంతేకాదు శనివారం జరిపిన పరీక్షల్లో సైతం ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.

”ఒరియాకు చెందిన ఓ డాక్టర్ కరోనాతో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. థెరపీ ఇచ్చిన తరువాత ఆయన కాలేయ కండిషన్ మెరుగు పడుతూ వచ్చింది. అయితే అనుకోకుండా ఆయనకు యురినరీలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. అందుకోసం చికిత్స అందించాం. చివరి సారిగా ఆయనకు జరిపిన పరీక్షల్లో సైతం నెగిటివ్‌గా తేలింది. ఆయన భార్యకు కూడా నెగిటివ్ రాగా.. ఆమెను డిశ్చార్జ్ చేశాము” అని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ”ఆయనకు బీపీ, డయాబెటిస్ ఉండటం వల్ల ఐసోలేషన్‌లో చికిత్స అందించాం. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు హార్ట్ ఎటాక్‌ వచ్చింది. మేము ప్రయత్నించినా.. ఆయనను కాపాడలేకపోయాము” అని అక్కడి డాక్టర్ తెలిపారు. కాగా కరోనాతో బాధపడుతున్న వారికి పలుచోట్ల ప్లాస్మా థెరపీని నిర్వహిస్తున్నారు. ప్లాస్మా థెరపీ వలన చాలా మంది కోలుకుంటుండగా.. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

Read This Story also: తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్‌లో నలుగురికి కరోనా..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు