Flash News: తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్లో నలుగురికి కరోనా..
తెలంగాణలోని యదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలో మూడు పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైందన్నారు. వీరంతా కూడా ఈ మధ్యనే ముంబై నుంచి తమ స్వస్థలాలకు వచ్చినట్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని.. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. […]
తెలంగాణలోని యదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలో మూడు పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైందన్నారు. వీరంతా కూడా ఈ మధ్యనే ముంబై నుంచి తమ స్వస్థలాలకు వచ్చినట్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని.. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.
Read More:
నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్కు ప్రాణ సంకటం.!
కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..
ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!
గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…