బ్రేకింగ్.. మాస్కోలో చైనా రక్షణ మంత్రితో రేపు రాజ్ నాథ్ సింగ్ భేటీ !

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగిన వేళ.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. చైనాలోని..

బ్రేకింగ్.. మాస్కోలో చైనా రక్షణ మంత్రితో రేపు రాజ్ నాథ్ సింగ్ భేటీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 8:30 PM

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగిన వేళ.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. చైనాలోని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్నీ వెల్లడించింది. మాస్కోలో ‘డిఫెన్స్ పరేడ్’ కార్యక్రమంలో పాల్గొనాలని రష్యా ప్రభుత్వం రాజ్ నాథ్ సింగ్ ని ఆహ్వానించింది. ఈ పరేడ్ లో మన త్రివిధ దళాల సైనిక ప్రతినిధి బృందం కూడా పాల్గొన బోతోంది. కాగా -రాజ్ నాథ్, చైనా రక్షణ మంత్రితో భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.