AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవించిన వారికి ప్రతినెల రూ.15 వేల పింఛను..

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1975 లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి నేతృత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎమర్జెన్సీ సమయంలో తమ రాష్రం నుంచి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులకు ప్రతినెల రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఆ రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవించిన వారికి ప్రతినెల రూ.15 వేల పింఛను..
Assam Cm Himanta Biswa Sarma
Aravind B
|

Updated on: Apr 20, 2023 | 11:39 AM

Share

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1975 లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి నేతృత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎమర్జెన్సీ సమయంలో తమ రాష్రం నుంచి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులకు ప్రతినెల రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దాదాపు 301 మందికి ఈ పింఛను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రజాస్వామ్యం పట్ల వారు చేసిన సహకారాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి అశోక్ సింగల్ తెలిపారు.

ఒకవేళ ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి లేకుంటే ఆ పింఛన్ డబ్బులు అతని భార్యకు అందుతాయని తెలిపారు. ఒకవేళ భార్యభర్తలు ఇద్దరు లేకుంటే.. పెళ్లి కాని వారి కుమార్తెకు ఈ పింఛన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ అత్యవరస సమయంలో జైలుపాలైన వ్యక్తులకు పలు రాష్ట్రాలు కూడా పింఛను సహయాన్ని అందిస్తు్నాయని అశోక్ సింగల్ తెలిపారు. కానీ ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే అస్సాం ప్రభుత్వం అత్యధికంగా పింఛను డబ్బులు అందజేస్తుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?