Roof Plaza: రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా ఏర్పాటుపై ప్రధాని మోదీ విజన్‌.. మారనున్న ఇండియన్ రైల్వే ముఖచిత్రం..

రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా కాన్సెప్ట్‌పై ప్రధాని మోదీ దార్శనికత, వినూత్న ఆలోచనలను కేంద్ర రైల్వే శాక మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో..

Roof Plaza: రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా ఏర్పాటుపై ప్రధాని మోదీ విజన్‌.. మారనున్న ఇండియన్ రైల్వే ముఖచిత్రం..
Roof Plaza Concept
Follow us

|

Updated on: Feb 09, 2023 | 3:12 PM

రైల్వే స్టేషన్లలో రూఫ్ ప్లాజా కాన్సెప్ట్‌పై ప్రధాని మోదీ దార్శనికత, వినూత్న ఆలోచనలను కేంద్ర రైల్వే శాక మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తక్షణ ప్రయోజనాలకంటే కొన్ని దశాబ్ధాల ముందు ఏ విధంగా ఉండాలనే దానిపై మోదీ ఆలోచిస్తారు. అందుకు రైల్వే స్టేషన్లను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాథమికంగా 50 రైల్వే స్టేషన్లలో రూఫ్‌ ప్లాజా ఏర్పాటు చేయాలని మాకు సూచించారు. మేము 50 స్టేషన్ల ప్లాన్‌లతో ఆయన వద్దకు వెళ్లాము. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ ప్రజెంటేషన్‌ ఇచ్చాం. ఐతే ప్రదాని మోదీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత మమ్మల్ని మళ్లీ పలిచి.. ఈ డిజైన్‌ ప్రస్తుతానికి సముచితంగా ఉంది. ఐతే 50 ఏళ్లకు ముందు ఉండే పరిస్థితులు గురించి మీరు ఆలోచించాలన్నారు.

ఆ తర్వాత అది ఏ విధంగా ఉండాలో ప్రధాని మాకు వివరించారు. ప్రతి రైల్వే స్టేషన్‌ ఆయా సిటీలకు సెంటర్‌లలో ఉంటాయి. అందుకు చాలా ప్రదేశం అవసరం అవుతుంది. బదులుగా మనం కొత్త అర్బస్‌ స్పేస్‌లను నిర్మించాలన్నారు. అప్పుడు మాకు రూఫ్‌ ప్లాజా కాన్పెప్ట్‌ గురించి వివరించారు. రైల్వే ట్రాక్‌పై రూఫ్‌ ప్లాజాలను నిర్మించవచ్చు. వీటినే కొత్త అర్బన్‌ స్పేస్‌ సెంటర్‌లుగా మార్చుకోవచ్చు. ప్రయాణికులు వేచి ఉండటానికి, లోకల్ ప్రొడక్ట్స్‌ అమ్మకాలు, ఆహార శాలలు, పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్రదేశాలను వినియోగించుకోవచ్చన్నారు. ఒక వేళ ఆ స్టేషన్‌ తర్వాత కాలంలో విఫలమైతే ఈ అర్బన్‌ స్పేస్‌ నగరం రెండు భాగాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. రూఫ్‌ ప్లాజా అవుట్‌ టు అవుట్‌ కనెక్షన్‌ కలిగి ఉంటుంది. అప్పుడు రైల్వే స్టేషన్లు కేవలం ప్యాసెంజర్లకు మాత్రమేకాకుండా సిటీలోని పౌరులందరికీ ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ సునిశిత ఆలోచనలు భిన్నంగా, కొన్ని తరాలపాటు ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు