మూఢనమ్మకాల ముసుగులో మూకదాడి..

| Edited By:

Jul 22, 2019 | 8:47 AM

జార్ఖండ్‌లోని గుమ్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ముసుగులో మూకదాడులు జరిగాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన వారు ఆ నలుగురు కూడా వృద్ధులు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో పది మంది ముసుగులు ధరించిన దాడి చేశారు .ఇళ్లలో ఉన్న నలుగురిని బలవంతంగా బయటకు లాక్కొచ్చి కర్రలతో కొట్టిచంపారు. ఇదంతా గ్రామస్థుల ఎదుటే జరిగినా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దాడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో […]

మూఢనమ్మకాల ముసుగులో మూకదాడి..
Follow us on

జార్ఖండ్‌లోని గుమ్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ముసుగులో మూకదాడులు జరిగాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన వారు ఆ నలుగురు కూడా వృద్ధులు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో పది మంది ముసుగులు ధరించిన దాడి చేశారు .ఇళ్లలో ఉన్న నలుగురిని బలవంతంగా బయటకు లాక్కొచ్చి కర్రలతో కొట్టిచంపారు. ఇదంతా గ్రామస్థుల ఎదుటే జరిగినా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దాడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.