మోదీ ‘విదేశీ’ స్లోగన్.. ఫారిన్ స్టూడెంట్స్ తో ‘భలే ప్రయోగం’

ఇండియాను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం బృహత్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు అనువుగా ‘డెస్టినేషన్ హబ్’ పేరిట  విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో రెండేళ్ల కల్లా (2022)నాటికి 2 లక్షల మంది ఫారిన్ విద్యార్థులకు ఇండియాలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంస్థల్లో యోగా, బౌధ్ధిజం, ఆయుర్వేద వంటివాటితో స్వల్ప కాలిక  కోర్సులను కూడా బోధిస్తారని సమాచారం. అమెరికా, బ్రిటన్ లాంటి ధనిక దేశాల నుంచి […]

మోదీ 'విదేశీ' స్లోగన్.. ఫారిన్ స్టూడెంట్స్ తో 'భలే ప్రయోగం'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 13, 2020 | 4:43 PM

ఇండియాను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం బృహత్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు అనువుగా ‘డెస్టినేషన్ హబ్’ పేరిట  విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో రెండేళ్ల కల్లా (2022)నాటికి 2 లక్షల మంది ఫారిన్ విద్యార్థులకు ఇండియాలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంస్థల్లో యోగా, బౌధ్ధిజం, ఆయుర్వేద వంటివాటితో స్వల్ప కాలిక  కోర్సులను కూడా బోధిస్తారని సమాచారం. అమెరికా, బ్రిటన్ లాంటి ధనిక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వఛ్చి అడ్మిషన్లు పొందడానికి అనువుగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిలేషన్స్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ వంటివి కృషి చేయనున్నాయి.  డెస్టినేషన్ ఇండియా కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా తమవంతు తోడ్పాటును అందించనున్నాయి. ఇందులో భాగంగా వీసా నిబంధనలను సరళతరం చేయడం, విదేశీ యూనివర్సిటీలతో సాధారణ ఒప్పందాలు లాంటి ప్రతిపాదనలను సిధ్ధం చేస్తున్నారు.

2009- 2016మధ్య కాలంలో ఇండియాను విజిట్ చేసిన విదేశీ విద్యార్థుల సంఖ్య ఏడాదికి 12 శాతం చొప్పున పెరుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ విభాగం అంచనా వేస్తోంది. (చైనాలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది). ముఖ్యంగా 10 దేశాల నుంచి వస్తున్న స్టూడెంట్స్ సంఖ్య 63 శాతం ఉందట. నేపాల్ నుంచి 21 శాతం ఉండగా..  ఆఫ్ఘనిస్తాన్ నుంచి 10 శాతం,  ఆఫ్రికా, సూడాన్, నైజీరియాల నుంచి అయిదు శాతం చొప్పున ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి అభివృధ్ది చెందిన దేశాల నుంచి టూరిస్టు వీసాలపై అనేకమంది విద్యార్థులు ఇండియాను సందర్శిస్తున్నారు. వీరి రాకను ఇలా వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు