AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: అన్నం తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు..

అయితే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంది మీకు తెలుసా.? భోజనం చేసిన వెంటనే కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ భోజనం చేసిన వెంటనే ఎలాంటి పండ్లు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ జాతికి చెందిన...

Lifestyle: అన్నం తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు..
Lifestyle News
Narender Vaitla
|

Updated on: Feb 04, 2024 | 5:15 PM

Share

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారినపడడం ఖాయం. ఆహారానికి మేలు చేయడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంది మీకు తెలుసా.? భోజనం చేసిన వెంటనే కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ భోజనం చేసిన వెంటనే ఎలాంటి పండ్లు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. సిట్రస్‌ పండ్ల వల్ల లాభాలు ఉన్నాయన్న దాంట్లో ఎంత నిజం ఉందో, భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

* సాధారణంగా సిట్రస్‌ పండ్లు పుల్లగా ఉంటాయి. భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ పండ్లు తింటే.. జీర్ణక్రియకు అంతరాయకం కలుగుతుంది. అమ్లత్వం కడుపులో అసౌకర్యం కలుగుతుంది. అన్నం తిన్న వెంటనే సిట్రస్‌ పండ్లను తింటే.. అజీర్ణం లేదా గుండెల్లో మంటకు కారణం అవుతుంది.

* సింట్రస్‌ పండ్లలో కొన్ని సమ్మేళనాలు.. భోజనం తర్వాత వీటిని తింటే నిర్ధిష్ట పోషకాలను గ్రహించడంలో ఆటంకం ఏర్పడు అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లలోని సమ్మేళనాలు పాలీఫెనాల్స్, టానిన్లు, ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వీటిని తింటే ఐరన్, ఖనిజాలు, కాంప్లెక్స్, కాల్షియం శోషణను తగ్గిస్తుంది.

* సిట్రస్‌ పండల్లో సహజ చక్కెరలు భోజనం తర్వాత వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి, పడిపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

* భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ పండ్లు తింటే కొందరిలో ఉబ్బరం లేదా గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఎక్కువగా అసౌకర్యం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!