AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన సర్వే విలువ తెలంగాణ ఫలితాల్లో తేలిపోయింది: పెద్దిరెడ్డి

కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లగడపాటి సర్వేపై మండిపడ్డ ఆయన.. రాజగోపాల్ మాటలకు విలువలేదని తెలంగాణ ఫలితాల్లో తేలిపోయిందన్నారు. వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సర్వేలు ఏమీ చేయలేదని.. కానీ ప్రైవేట్ ఏజెన్సీలన్నీ వైసీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. 

ఆయన సర్వే విలువ తెలంగాణ ఫలితాల్లో తేలిపోయింది: పెద్దిరెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 1:07 PM

Share

కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లగడపాటి సర్వేపై మండిపడ్డ ఆయన.. రాజగోపాల్ మాటలకు విలువలేదని తెలంగాణ ఫలితాల్లో తేలిపోయిందన్నారు. వైసీపీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సర్వేలు ఏమీ చేయలేదని.. కానీ ప్రైవేట్ ఏజెన్సీలన్నీ వైసీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయని పేర్కొన్నారు.