AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @10 am

1.పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది..Read More 2.పోలవరం కలలాగే మిగిలిపోతుంది: బాబు ఆవేదన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పోలవరం 70శాతం పూర్తైందని.. మిగిలిన […]

టాప్ 10 న్యూస్ @10 am
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 02, 2019 | 9:56 AM

Share

1.పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని ఇరిగేషన్ శాఖ ఆదేశించింది..Read More

2.పోలవరం కలలాగే మిగిలిపోతుంది: బాబు ఆవేదన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పోలవరం 70శాతం పూర్తైందని.. మిగిలిన 30శాతం పూర్తి చేయకపోతే అది కలలాగే మిగిలిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు…Read More

3.అన్నా క్యాంటీన్లు మూసివేయడం లేదు: మంత్రి బొత్స క్లారిటీ

ఏపీలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూసివేస్తున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు..Read More

5.గుండాలలో ఎన్‌కౌంటర్: నక్సల్ నేత హత్యపై హైకోర్టు తీర్పు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటికే బాగా బలహీనపడిన నక్సల్స్ ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం తెల్లవారుజామున గుండాల మండల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్ …Read More

6.తగ్గిన ఎల్‌పిజి సిలెండర్ ధర..

సబ్సిడీయేతర గ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ.62.50 మేర తగ్గింది. తాజాగా నిర్ణయించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో ప్రస్తుతం ఉన్న ధరకు రూ.62.50 తగ్గినట్టయింది..Read More

7.ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. సెప్టెంబరు 24-30 మధ్య ఈ వార్షిక సమావేశాలు జరుగనున్నాయి…Read More

8.కొనసాగుతున్న జూడాల ఆందోళన.. రోగులకు ఇక్కట్లు..

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా బంద్ పాటిస్తున్నారు…Read More

9.ఆమె గాత్రంలో ఏదో మ్యాజిక్.. వీడియో వైరల్..

ప్రతిభకు అందం, వయసుతో సంబంధం లేదని ఓ మహిళ నిరూపించింది. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కీ నగ్మా పాటను అద్భుతంగా పాడి వినిపించింది…Read More

10.వెంకీమామ’ మేకింగ్ వీడియో.. రెచ్చిపోయిన మామాఅల్లుళ్లు

వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటిస్తోన్న క్రేజీ చిత్రం ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు…Read More