AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.నేడే నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ 2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం…Read more 2.నవ భారతానికి రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్: ప్రధాని మోదీ కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో ప్రతి పౌరుడికి మేలు చేకూర్చే బడ్జెట్ ‌ఇది అన్నారు ప్రధాని. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ బడ్జెట్ రూపొందించారని…Read more 3.పన్ను […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2019 | 5:57 PM

Share

1.నేడే నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌

2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం…Read more

2.నవ భారతానికి రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్: ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో ప్రతి పౌరుడికి మేలు చేకూర్చే బడ్జెట్ ‌ఇది అన్నారు ప్రధాని. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ బడ్జెట్ రూపొందించారని…Read more

3.పన్ను చెల్లింపుదారులకు షాక్!

మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. వరాలు ఉంటాయని ఆశించిన వీరికి మరింత వడ్డింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి…Read more

4.దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాతం.. కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై మొండిచేయి చూపారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. 2019-20 కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందించారు…Read more

5.కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు!

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని…Read more

6.నిరుద్యోగులకు తీపికబురు… 69వేల ఉద్యోగాల భర్తీ!

ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. 2 వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసే గ్రామ సచివాలయంలో… 10 మంది ఉద్యోగులను నియమించనుంది. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి…Read more

7.శనగ రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకి పలు ప్రాయోజిత పథకాలను ప్రవేశపెడుతూ కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్..వారి పట్ల తన పంథా ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. తాజాగా విపరీతమైన నష్టాల్లో ఉన్న…Read more

8.పనికొచ్చే వాటిపై దృష్టిపెట్టండి.. ఛాలెంజ్‌లపై కాకుండా..!

పనికొచ్చేవాటిపై దృష్టి పెట్టండి.. అంటూ యాంకర్ రష్మి సీరియస్ అయ్యింది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి. అందరూ ఆ ఛాలెంజ్‌ని చేస్తూ…Read more

9.మా టార్గెట్ 500 రన్స్: పాక్ కెప్టెన్

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కడా లేవు. అలా జరగాలంటే పాక్ మొదట…Read more

10.ధోని..నీలాంటోడ్నే ఇచ్చి రిటైరవ్వు: మలింగ

భారత సీనియర్ క్రికెటర్ ధోనీ ఆటతీరుపై ప్రస్తుత వరల్డ్ కప్‌లో విమర్శలు వ్యక్తం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ‘తలా’ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు గత నాలుగు…Read more