AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఏం జరుగుతోంది..? మళ్లీ తెరపైకి రీపోలింగ్‌..!

కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో తీవ్ర వివాదం రేపుతోంది.. ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశించడం ఏంటన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఫిర్యాదుపై విచారణ చేసిన ఈసీ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని […]

ఏపీలో ఏం జరుగుతోంది..? మళ్లీ తెరపైకి రీపోలింగ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2019 | 12:36 PM

Share

కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో తీవ్ర వివాదం రేపుతోంది.. ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశించడం ఏంటన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది.

కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఫిర్యాదుపై విచారణ చేసిన ఈసీ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న రీపోలింగ్ జరుగుతుంది. అయితే.. రీపోలింగ్‌కు ఆదేశించడంపై వైసీపీ స్వాగతించింది. ఈసీ సరైన నిర్ణయం తీసుకుందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. టీడీపీ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రీపోలింగ్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ సబ్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది.

ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..