AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే శాఖలో 872 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. మెల్లమెల్లగా అన్ని ప్రభుత్వ శాఖల్లోకి విస్తరిస్తోంది. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా బారినపడ్డారు. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

రైల్వే శాఖలో 872 మందికి కరోనా
Balaraju Goud
|

Updated on: Jul 07, 2020 | 12:29 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. మెల్లమెల్లగా అన్ని ప్రభుత్వ శాఖల్లోకి విస్తరిస్తోంది. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా బారినపడ్డారు. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 86 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. వీరిలో 22 మంది ఉద్యోగులు కాగా, మిగిలినవారు వాటి కుటుంబసభ్యలు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. బాధితులందరిని వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన జగ్జీవన్‌ రామ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం రైల్వే శాఖ ఏప్రిల్‌లో ఈ హాస్పిటల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. మరోవైపు కొవిడ్ కేసుల దృష్ట్యా ప్రత్యేక రైల్వే కోచ్ లను కూడా సిద్ధం చేశారు అధికారులు. అత్యధికంగా సెంట్రల్‌ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్‌ రైల్వే నుంచి 313 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

Follow Us
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్