‘ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపింది;, ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన..

'ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపింది;, ప్రధాని మోదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 11, 2020 | 11:31 AM

ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. బీహారీలు డెమాక్రసీలోని తొలి పాఠాన్ని ప్రపంచానికి చాటి చూపారని పేర్కొన్నారు. ఇక ఆ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. వాళ్ళు అభివృద్దికి ఓటేశారు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే ఎన్డీయే మంత్రం ఫలించింది అని మోదీ అన్నారు. ఆ రాష్ట్రంలోని పేద మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని, అభివృధ్దికి సంబంధించి ఖచ్చితమైన తమ నిర్ణయాన్ని ప్రకటించారని ఆయన అన్నారు.