Man Lost Rs 14 Lakh: పెళ్లి చేసుకుని సమాజసేవ చేద్దామంటూ.. ముహర్తం పెట్టించి.. 14 లక్షలు కొట్టేసిన కిలాడీ లేడీ..

ఆన్ లైన్ లో స్నేహం, ప్రేమ, పరిచయం ఇలాంటి వద్దని.. ఆన్ లైన్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు.. మరోవైపు ఆన్ లైన్ లో చెప్పే మాటలు.. వినిపించే కథలు నమ్మి...

Man Lost Rs 14 Lakh:  పెళ్లి చేసుకుని సమాజసేవ చేద్దామంటూ.. ముహర్తం పెట్టించి.. 14 లక్షలు కొట్టేసిన కిలాడీ లేడీ..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 11:23 AM

Man Lost Rs 14 Lakh: ఆన్ లైన్ లో స్నేహం, ప్రేమ, పరిచయం ఇలాంటి వద్దని.. ఆన్ లైన్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు.. మరోవైపు ఆన్ లైన్ లో చెప్పే మాటలు.. వినిపించే కథలు నమ్మి.. లక్షలకు లక్షలు ఇచ్చి మోసపోతూనే ఉన్నారు. తాజా ఘరానా మోసం ఒకటి ఇటీవలే బయటపడింది. ఆరు నెలలుగా ఓ యువకుడికి మాయమాటలు చెబతూ ఏకంగా 14 లక్షల రూపాయలను దోచుకుంది ఓ మాయలేడి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ముహర్తం కూడా పెట్టించింది. రెండు రోజుల్లో పెళ్లి అనగా సెల్ ఫోన్ ను స్విచాఫ్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని పద్మారావు నగర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.. చిన్న చిన్న వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడి కి గత ఏడాది ఏప్రిల్ లో వర్ణన మల్లిఖార్జున్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి ఒకరి ఫోన్ నెంబర్ ను ఒకరు తీసుకున్నారు.. వాట్సాప్ లో రోజూ చాట్ చేసుకునేవారు..తనకు అమ్మానాన్న లేరని.. తన తమ్ముడిని తనను అక్క చదివించిందని చెప్పింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

పెళ్ళికి అర్జున్ రెడి అవ్వగానే కిలాడీ లేడీ అసలు రంగు బయటపెట్టింది. యువకుడి వద్ద నుంచి లాప్ టాప్, బంగారం హారం, కరోనా కి ఆస్పటల్ బిల్లు ఇలా అనేక కారణాలు చూపించి దాదాపు రూ. 6లక్షల వరకూ వసులు చేసింది. నవంబర్ లో పెళ్లి చేసుకుందామని వర్ణణ చెప్పడంతో అర్జున్ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించి ఆమెకు డేట్ చెప్పాడు. ఈ క్రమంలోనే పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలని అడగడతో 25 రోజుల వ్యవధిలోనే రూ. 8లక్షల డబ్బు, బంగారు ఉంగరం, పంపించాడు. అయితే, పెళ్ళికి రెండు రోజుల సమయం ఉందనగా, యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆకిలాడీ లేడీ కోసం పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read: కరోనా ఎఫెక్ట్ తో సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ ఆలస్యం.. ఓటీటీ వైపు చూస్తున్న నిర్మాత

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు