అది గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం: మురళీధర్ రావు

| Edited By:

Jul 08, 2019 | 10:43 AM

బెంగాల్‌లో అధికార పక్షంలో ఉండే నాయకులు చాలామంది బీజేపీతో కలుస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఉన్న సంక్షోభానికి, బెంగాల్‌లో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రస్తుతం ఎలాంటి పోలిక లేదని చెప్పారు. ఎన్నికల సమయం దగ్గరి కొచ్చే సరికి పార్టీలో ఇంకొంత మంది జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నారు. రాంమాధవ్‌కి, తనకి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కేవలం బీజేపీ అంటే గిట్టని వాళ్లు […]

అది గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం: మురళీధర్ రావు
Follow us on

బెంగాల్‌లో అధికార పక్షంలో ఉండే నాయకులు చాలామంది బీజేపీతో కలుస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఉన్న సంక్షోభానికి, బెంగాల్‌లో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రస్తుతం ఎలాంటి పోలిక లేదని చెప్పారు. ఎన్నికల సమయం దగ్గరి కొచ్చే సరికి పార్టీలో ఇంకొంత మంది జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నారు. రాంమాధవ్‌కి, తనకి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కేవలం బీజేపీ అంటే గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం అని మురళీధర్ రావు అన్నారు.