కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ కుటుంబంలో కరోనా కలవరం..!

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనావైరస్ ఎవరిని వదలడంలేదు. ఇటు భారత్ లోనూ రోజు రోజుకి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అడ్వైజర్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన భార్య, కొడుకును రియాసి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అడ్వైజర్ భార్య, […]

కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ కుటుంబంలో కరోనా కలవరం..!
Follow us

|

Updated on: May 25, 2020 | 4:34 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనావైరస్ ఎవరిని వదలడంలేదు. ఇటు భారత్ లోనూ రోజు రోజుకి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అడ్వైజర్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన భార్య, కొడుకును రియాసి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అడ్వైజర్ భార్య, కొడుకు కొద్ది రోజుల కిందట ఢిల్లీ నుంచి జమ్మూ తిరిగి వచ్చి గెస్ట్ హౌస్​లో ఉంటున్నారు. కొద్దిపాటి అస్వస్థతతో.. వారి శాంపిల్స్ టెస్టులకు పంపగా.. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అడ్వైజర్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించామన్నారు. గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న వారందర్ని కూడా మరోసారి కరోనావైరస్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Latest Articles
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం