పుల్వామా దాడిని ఖండిస్తూ అమెరికాలో భారతీయుల నిరసన

న్యూయార్క్‌ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో భారతీయ సంతతి ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్ లోని పాకిస్థాన్ కాన్సులేట్ ఎదుట నిరసనలకు దిగారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్‌ ఒక ఉగ్రవాద దేశం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. #WATCH Members of Indian community protested outside the Pakistan consulate in New York,US on 22 February, against #PulwamaTerrorAttack. pic.twitter.com/sXJCDA6jXF — ANI […]

పుల్వామా దాడిని ఖండిస్తూ అమెరికాలో భారతీయుల నిరసన

Edited By:

Updated on: Mar 07, 2019 | 5:29 PM

న్యూయార్క్‌ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో భారతీయ సంతతి ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్ లోని పాకిస్థాన్ కాన్సులేట్ ఎదుట నిరసనలకు దిగారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్‌ ఒక ఉగ్రవాద దేశం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.