AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: అస్సాంలో భూకంపం… రిక్టర్‌స్కేల్‌పై 3.0గా నమోదు… వెల్లడించిన ఎన్‌సీఎస్…

అస్సాం రాష్ట్రంలో స్వల్పంగా భూమి కంపించింది. భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది.

Earthquake: అస్సాంలో భూకంపం... రిక్టర్‌స్కేల్‌పై 3.0గా నమోదు... వెల్లడించిన ఎన్‌సీఎస్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 24, 2020 | 8:56 AM

Share

అస్సాం రాష్ట్రంలో స్వల్పంగా భూమి కంపించింది. భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరాల ప్రకారం అస్సాం రాష్ట్రంలోని నగోన్ ప్రాంతంలో డిసెంబర్ 24 ఉదయం 6 గంటల 56 నిమిషాల సమయంలో భూమి కంపించిందిని తెలిపింది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అస్సాం ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి