D-Mart: ముంబయి లో ఇల్లు కొన్న డి-మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ..ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు!

ఇల్లు కొనుక్కోవడం అంటే అందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. పిండి కొలదీ రొట్టెలా అవకాశాన్ని బట్టి.. తాహతును బట్టి సొంత ఇల్లు సమకూర్చుకోవాలని అనుకుంటారు అందరూ.

D-Mart: ముంబయి లో ఇల్లు కొన్న డి-మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ..ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు!
D Mart
Follow us

|

Updated on: Apr 03, 2021 | 5:32 PM

D-Mart: ఇల్లు కొనుక్కోవడం అంటే అందరికీ ఎంతో ముఖ్యమైన విషయం. పిండి కొలదీ రొట్టెలా అవకాశాన్ని బట్టి.. తాహతును బట్టి సొంత ఇల్లు సమకూర్చుకోవాలని అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే డీ-మార్ట్ గురించి అందరికీ తెలిసిందే కదా. దాని అధినేత రాధాకృష్ణన్ దమాని ముంబయిలో ఇల్లు కొన్నారు. కొంటే కొనొచ్చు.. దానిలో వింతేముంది అనుకుంటున్నారా? ఆగండి..ఆ ఇంటి గురించి చెబితే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకో తెలుసుకోండి మరి..

ముంబయిలోని మల్బార్ హిల్స్ అంటే కోటీశ్వరులు.. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉండే ప్రాంతం. అక్కడ రాధాకృష్ణన్ ఇల్లు కొన్నారు. అది కూడా విశేషం కాదు కానీ, ఆ ఇల్లు ఖరీదు వెయ్యి కోట్లు. మీరు చదివింది నిజమే..అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలతో రాధాకృష్ణన్ ఇల్లు కొన్నారు. ఇప్పుడు చెప్పండి షాక్ అయ్యారా లేదా? ఇక ఈ ఇంటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఇల్లు మొత్తం 5752.22 sft విస్తీర్ణంతో ఉంటుంది. దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలు. దీనిని రాధాకృష్ణ దమాని అతని సోదరుడు గోపీకిషన్ కలిసి కొన్నారు. ముంబయికి చెందిన రాయ్ చంద్ అండ్ సన్స్, పరేష్ చంద్ అండ్ సన్స్, ప్రేమ్ చంద్ రాయ్ చంద్ అండ్ సన్స్ దగ్గర ఈ భవనాన్ని కొనుగోలు చేశారు.

ఈ భవనం కొనుగోలు చేసినందుకు గానూ 30 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టారు. మార్చి 31వ తేదీన ఈ ఇంటిని కొన్నారు.

రాధాకృష్ణన్ దమాని ముంబయి టెనెంట్ బ్లాక్ లో ఒక్క రూమ్ అపార్ట్మెంట్ నుంచి తన జీవితం ప్రారంభించారు. సూపర్మార్ట్స్ లిమిటెడ్ చైర్మన్ గా ఆయన వ్యాపారాన్ని విస్తరించారు. ఈయన వ్యాపారాల్లో బాగా పాప్యులర్ అయిన రిటైల్ చైన్ డి-మార్ట్.

ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితా 2020 ప్రకారం రాధాకృష్ణన్ దమాని దేశంలోని నాలుగో అతి పెద్ద ధనవంతుడు. ఈయన ఆస్తుల విలువ 15.4 బిలియన్ డాలర్లు.

Also Read: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ‘రూపాయికే ఇడ్లీ’ అందించిన బామ్మ కమలాత్తాళ్‌కు సొంతిల్లు

Indigo Baggage Service: ఇకపై ఎయిర్‌పోర్టుకు లగేజ్‌ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. సరికొత్త సేవలను ప్రారంభించిన ఇండిగో..

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..