Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త

Coronavirus in Maharashtra: దేశంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్రంగా విస్తరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 36  జిల్లాల్లో 28 జిల్లాల్లో డైలీ నమోదయ్యే కరోనా వైరస్ కేసులు..

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త
Follow us

|

Updated on: Feb 27, 2021 | 4:13 PM

దేశంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్రంగా విస్తరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 36  జిల్లాల్లో 28 జిల్లాల్లో డైలీ నమోదయ్యే కరోనా వైరస్ కేసులు గత రెండు వారాల్లో పెద్ద మొత్తంలో పెరిగింది. గత 10 రోజుల్లోనే మహమ్మారి వేగం మరింత పెరిగింది. మరాఠ్వాడ ప్రాంతంలోని లాతూర్, హింగోలి, పర్భాని, నాందేడ్ జిల్లాలు పెద్ద సంఖ్యలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఆరోగ్య శాఖ యొక్క డేటా రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగినట్లు స్పష్టంగా సూచిస్తుంది. విదర్భ, అమరావతి, అకోలా, యావత్మల్‌ ప్రాంతాలను కొత్త హాట్‌స్పాట్లగా గుర్తించారు అధికారులు. 

తాజా కేసులతో కలిపి చూస్తూ విదర్బ ఫిబ్రవరి నుంచి వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా మారింది. తరువాత నాగ్పూర్, పూణే, ముంబై, థానే, అమరావతిలో వ్యాధి వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ ఐదు జిల్లాల్లోని యాక్టీవ్ కేసులు  మహారాష్ట్రలో మొత్తం యాక్టీవ్ కేసుల్లో దాదాపు 65 శాతం ఉన్నాయి. 13 మిలియన్ల జనాభా ఉన్న ముంబైతో పోలిస్తే నాగ్‌పూర్‌లో 5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్న కేసులు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా, అమరావతిలో రాష్ట్రంలో అత్యధికంగా 41.5 శాతం పాజిటివిటీ రేటు ఉంది.

శుక్రవారం, ముంబైలో కోవిడ్ -19 సంఖ్య 1,034 పెరిగి 3,23,877 కు చేరుకోగా, కొత్తగా మూడు మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,461 కు చేరుకున్నాయని ఒక అధికారి తెలిపారు. నగరంలో వరుసగా మూడవ రోజు 1,000కి పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, బుధవారం, గురువారం వరుసగా 1,145 మరియు 1,167 కేసులు నమోదయ్యాయి. 

ఏది ఏమైనా వ్యాధి తీవ్రత మరోసారి దేశవ్యాప్తంగా గుబులు రేపుతుంది. ఈ క్రమంలో ఆరోగ్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వెరస్‌ను లైట్ తీసుకోవద్దని.. భౌతిక దూరం, మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించని పక్షంలో మరోసారి పాత రోజులను చూడాల్సి వస్తుందని వారి వార్నింగ్. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ అశ్రద్ద వహించడం కరెక్ట్ కాదన్నది నిపుణులు వాదన. సో బీ కేర్‌ఫుల్.

Also Read:

Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..

Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు