కరోనా మరణాలు.. ఆ వయస్సువారికే అధిక ముప్పు..!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రికవరీ శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం.

కరోనా మరణాలు.. ఆ వయస్సువారికే అధిక ముప్పు..!
Follow us

|

Updated on: Aug 27, 2020 | 12:13 AM

Coronavirus Deaths: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రికవరీ శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం. అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాలు తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌లో ఇవాళ ఒక్క రోజే 1059 మంది కరోనాతో మరణించారు. దీనితో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య  59,449కి చేరింది. ఈ మృతుల్లో పురుషులు 69 శాతం మంది ఉండగా.. మహిళలు 31 శాతం మంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం డెత్ రేట్ 1.84 శాతంలో ఉంది. ఇక వయస్సు పరంగా గణాంకాలు చూసుకుంటే.. ముఖ్యంగా ఈ వైరస్ 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. వారికి దీర్ఘకాలిక రోగాలు ఉండటంతోనే కరోనా ముప్పు ఎక్కువ ఉంటుందంటున్నారు.

కరోనా మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 51 శాతం మంది ఉన్నారు. ఇక 45-60 ఏళ్లు మధ్య ఉన్నవారు 36 శాతం, 26-44 మధ్య వయస్కులు 11 శాతం, 18-25 ఏళ్లు మధ్య ఉన్నవారు 1 శాతం, 17 ఏళ్లు కంటే తక్కువ ఉన్నవారు 1 శాతం మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌‌ భూషణ్‌ వెల్లడించారు. కాగా, దేశంలో రికవరీ శాతం.. యాక్టివ్ కేసులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న బాధితుల్లో 2.70 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో, 1.92 శాతం మంది ఐసీయూలో, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. 

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..