కన్హయ్య కుమార్ పై కేసు

| Edited By:

Mar 07, 2019 | 4:38 PM

న్యూఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యపై కేసు నమోదైంది. ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కన్హయ్య కుమార్ పై బీహార్ లోని కిషన్ గంజ్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. బీజేపీ బీహార్ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఈ మేరకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా మూడేళ్ల క్రితం కూడా కన్నయ్యపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే.

కన్హయ్య కుమార్ పై కేసు
Follow us on

న్యూఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యపై కేసు నమోదైంది. ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కన్హయ్య కుమార్ పై బీహార్ లోని కిషన్ గంజ్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. బీజేపీ బీహార్ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఈ మేరకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా మూడేళ్ల క్రితం కూడా కన్నయ్యపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే.