యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లక్నో- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే ఓ ట్రాక్టర్ను బస్సు ఢీ కొనడంతో ఐదుగురు మృతిచెందగా.. ముప్పై మందికి పైగా గాయపడ్డారు. ఉన్నావ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లక్నో- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే ఓ ట్రాక్టర్ను బస్సు ఢీ కొనడంతో ఐదుగురు మృతిచెందగా.. ముప్పై మందికి పైగా గాయపడ్డారు. ఉన్నావ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.



